Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా 5 పురావస్తు కేంద్రాల అభివృద్ధి

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:02 IST)
దేశవ్యాప్తంగా 5 పురావస్తు కేంద్రాల ఆధునికీకరణ, అభివృద్ధి చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతున్నారు. హరియాణాలోని రాఖీగడ, యూపీలోని హస్తినాపూర్, అసోంలోని శివసాగర్, గుజరాత్ లోని డోలావీర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
 
వాయు కాలుష్యం తగ్గించేందుకు రూ.4,400 కోట్లు
వాయు కాలుష్యం తగ్గించేందుకు రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను హెచ్చరించారు. మితిమీరి కాలుష్యం వెదజల్లితే మూసివేస్తామన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తే అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు.
 
ఎల్‌ఐసిలో వాటాల విక్రయం
ఎల్‌ఐసిలో వాటాలను విక్రయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసిని లిస్ట్‌ చేసే అవకాశముందని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments