Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కరోనా ఆంక్షల సడలింపు... నేటి నుంచి స్కూల్స్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:59 IST)
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా వైరస్ విరుచుకుపడింది. తొలి, మూడో దశల్లో ఈ ప్రభావం అధికంగా కనిపించింది. అయితే, తొలి దశలో అధిక ప్రాణనష్టం ఏర్పడింది. వైద్య సౌకర్యాల కొరత తీవ్రంగా వేధించింది. కానీ, మూడో దశలో కరోనా మరణాలు చాలా తక్కువ. అదేసమయంలో ఎక్కడా కూడా వైద్య సదుపాయాల కొరత తలెత్తలేదు. 
 
ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టిన వివిధ రకాలైన చర్యల ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఢిల్లీలో కరోనా ఆంక్షలను సడలించారు. ఫలితంగా సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
 
సోమవారం నుంచి ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోనున్నాయి. తొలి దశలో 9 నుంచి 12వ తరగతుల వరకు ఆన్‍‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులు ప్రారంభిస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments