Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కరోనా ఆంక్షల సడలింపు... నేటి నుంచి స్కూల్స్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:59 IST)
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా వైరస్ విరుచుకుపడింది. తొలి, మూడో దశల్లో ఈ ప్రభావం అధికంగా కనిపించింది. అయితే, తొలి దశలో అధిక ప్రాణనష్టం ఏర్పడింది. వైద్య సౌకర్యాల కొరత తీవ్రంగా వేధించింది. కానీ, మూడో దశలో కరోనా మరణాలు చాలా తక్కువ. అదేసమయంలో ఎక్కడా కూడా వైద్య సదుపాయాల కొరత తలెత్తలేదు. 
 
ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టిన వివిధ రకాలైన చర్యల ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఢిల్లీలో కరోనా ఆంక్షలను సడలించారు. ఫలితంగా సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
 
సోమవారం నుంచి ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోనున్నాయి. తొలి దశలో 9 నుంచి 12వ తరగతుల వరకు ఆన్‍‌లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులు ప్రారంభిస్తారు. ఈ నెల 14వ తేదీ నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments