Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై యాసిడ్ దాడి.. అమేజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు నోటీసులు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (13:21 IST)
ఢిల్లీలో 17 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు నోటీసులు పంపింది. ఢిల్లీ యూనియన్‌లోని ద్వారక అనే ప్రాంతంలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై బాలిక ముఖం, కళ్లు తీవ్రంగా గాయపడ్డాయి.
 
ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
 
ఈ స్థితిలో పాఠశాల విద్యార్థినిపై యాసిడ్‌ పోసిన ఘటనకు సంబంధించి ఆన్‌లైన్‌లో యాసిడ్‌ విక్రయాలపై వివరణ ఇవ్వాలని ఫ్లిబ్‌కార్ట్, అమేజాన్‌లకు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments