Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిజ్‌లో కుక్కిన శవం.. హత్యచేసిందెవరు.. ఎక్కడ జరిగింది?

Webdunia
శనివారం, 23 జులై 2022 (14:04 IST)
ఢిల్లీలోని సీలంపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని చంపి, అతడి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. సీలంపూర్‌లో ఫ్రిజ్‌లో మృతదేహాన్ని గుర్తించిన ఓ మహిళ గత రాత్రి 7.15 గంటలకు తమకు ఫోన్ చేసి సమాచారం అందించిందని పోలీసులు అన్నారు. 
 
బాధితుడి కుటుంబానికి చెందిన వారు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడి ఇంటికి వెళ్ళారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఫ్రిజ్‌లో అతడి మృతదేహాన్ని గుర్తించారని తెలిపారు. 
 
మృతుడి పేరు జకీర్ అని తెలిపారు. అతడు కొంత కాలంగా ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. జకీర్ భార్య, అతడి పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటున్నారని తెలిపారు. జకీర్ హత్య ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments