Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారానికిగురై గర్భందాల్చి మైనర్ బాలిక... గర్భవిచ్ఛిత్తి ఆ యువతి ఇష్టమన్న అలహాబాద్ హైకోర్టు

సెల్వి
శనివారం, 27 జులై 2024 (09:43 IST)
గుజరాత్ రాష్ట్రంలో 15 యేళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భందాల్చింది. దాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ బాలిక అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. గర్భవిచ్ఛిత్తి వల్ల బాలిక ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు కూడా స్పష్టం చేశారు. దీంతో కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది ఆ బాలిక ఇష్టమని పేర్కొంది. 
 
బాధిత బాలిక తన గర్భాన్ని కొనసాగించి, పుట్టే బిడ్డను దత్తకు ఇవ్వాలనుకుంటే అలాగే చేయొచ్చని, అయితే, ఈ విషయాన్ని వీలైనంత ప్రైవేటుగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గర్భ విచ్ఛిత్తివల్ల ప్రమాదం పొంచివుందన్న వైద్యుల కౌన్సెలింగ్‌‍ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు గర్భాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఆమె తన గర్భాన్ని తొలగించుకోవాలా వద్దా అన్న నిర్ణయాన్ని ఆమె తప్ప మరెవరూ తీసుకోకూడదని కోర్టు అభిప్రాయపడింది అని అలహాబాద్ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బీ సరఫ్, జస్టిస్ మంజీవ్ శుక్లాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments