Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఘ్నాలు తొలగిపోవాలని కొరఢా దెబ్బలుతిన్న ముఖ్యమంత్రి!

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:34 IST)
విఘ్నాలు తొలగిపోవాలని ఓ ముఖ్యమంత్రి ఏకంగా కొరఢా దెబ్బలు తిన్నారు. ఆ సీఎం ఎవరో కాదు.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్. దీపావళి వేడుకల్లో భాగంగా భాగంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొరఢాతొ చేతిపై కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని గ్రామస్థులు చెప్పడంతో ఆయన ఏమాత్రం ఆలోచన చేయకుండా కొరఢా దెబ్బలు తిన్నారు. 
 
దీపావళి వేడుకల్లో భాగంగా, ఆయన సోమవారం జజంగిరి పర్యటనకు వెళ్లారు. దుర్గ్ జిల్లాలో ఉన్న జజంగిరి గ్రామంలో గోవర్థన్ పూజ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. 
 
ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తులలాగే ముఖ్యమంత్రి కూడా కొరఢా దెబ్బలు తిన్నారు. దీనివల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని సీఎం బాఘెల్ కూడా పాటించారు. ప్రతి యేటా దీపావళి పండుగ తర్వాత ఈ గోవర్థన్ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments