Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఘ్నాలు తొలగిపోవాలని కొరఢా దెబ్బలుతిన్న ముఖ్యమంత్రి!

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:34 IST)
విఘ్నాలు తొలగిపోవాలని ఓ ముఖ్యమంత్రి ఏకంగా కొరఢా దెబ్బలు తిన్నారు. ఆ సీఎం ఎవరో కాదు.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్. దీపావళి వేడుకల్లో భాగంగా భాగంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొరఢాతొ చేతిపై కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని గ్రామస్థులు చెప్పడంతో ఆయన ఏమాత్రం ఆలోచన చేయకుండా కొరఢా దెబ్బలు తిన్నారు. 
 
దీపావళి వేడుకల్లో భాగంగా, ఆయన సోమవారం జజంగిరి పర్యటనకు వెళ్లారు. దుర్గ్ జిల్లాలో ఉన్న జజంగిరి గ్రామంలో గోవర్థన్ పూజ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. 
 
ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తులలాగే ముఖ్యమంత్రి కూడా కొరఢా దెబ్బలు తిన్నారు. దీనివల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని సీఎం బాఘెల్ కూడా పాటించారు. ప్రతి యేటా దీపావళి పండుగ తర్వాత ఈ గోవర్థన్ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments