Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిధరల పెంపు.. రంగంలోకి దిగిన కేంద్రం.. ఏం చేసిందంటే?

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2023 (09:13 IST)
టమోటా ధరలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. దీంతో దేశ ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఇక ఉల్లి ధరలు కూడా పెరగడంతో.. ఉల్లిపాయల ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా గోదాముల్లో స్టాక్ చేసిన ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
దేశంలోని పలు రాష్ట్రాల్లో వున్న గోదాముల్లో నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ-వేలం, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది. 
 
ఇప్పటికే ధరల నియంత్రణకు కేంద్రం ఉల్లిని సేకరించి బఫర్ స్టాక్‌గా గోదాముల్లో నిల్వ ఉంచుతుంది. ఈ ఏడాది 3 లక్షల టన్నుల మేర ఉల్లి సేకరణ జరిగింది. ఈ ఉల్లిపాయలను ప్రస్తుతం మార్కెట్లోకి తెచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments