కాంగ్రెస్ నేత చిదంబరం, కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (10:32 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలకు దిగింది. చిదంబరం నివాసాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించారు. ముఖ్యంగా, చిదంబరంకు చెందిన ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
కార్తీ చిదంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగైతో పాటు ఏడు చోట్ల ఈ తనిఖీలు సాగుతున్నాయి. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు అక్రమంగా నగదు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్తీ చిదంబరంపై సీబీఐ ఇటీవల కేసును కూడా నమోదు చేసింది. అయితే, సీబీఐ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments