Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నేత చిదంబరం, కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు

Webdunia
మంగళవారం, 17 మే 2022 (10:32 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సీబీఐ సోదాలకు దిగింది. చిదంబరం నివాసాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించారు. ముఖ్యంగా, చిదంబరంకు చెందిన ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
కార్తీ చిదంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, శివగంగైతో పాటు ఏడు చోట్ల ఈ తనిఖీలు సాగుతున్నాయి. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు అక్రమంగా నగదు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్తీ చిదంబరంపై సీబీఐ ఇటీవల కేసును కూడా నమోదు చేసింది. అయితే, సీబీఐ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments