Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన ఉక్కు, సిమెంట్ ధరలతో నిర్మాణ రంగంపై పెనుభారం

Webdunia
మంగళవారం, 17 మే 2022 (10:27 IST)
దేశంలోని నిర్మాణ రంగంపై పెరిగిన ఉక్కు, సిమెంట్ ధరలు భారీ భారాన్ని మోపుతున్నాయి. గరిష్టంగా టన్ను ఉక్కు ధర దాదాపు 75 వేల నుంచి 76 వేల వరకు చేరుకుంది.
 
స్టీల్ ఉత్పత్తులు, టీఎంటీ బార్లు.. నిర్మాణాలు మందగించిన కారణంగా 10, 15 శాతం మధ్య తగ్గాయి. ఈ రేట్లు రానున్న కాలంలో మరింతగా తగ్గుతాయని స్టీల్ రోలింగ్ మిల్స్ అసోసియేషన్ ఛైర్మన్ వివేక్ అదుకియా అన్నారు.
 
ఇన్‌పుట్‌ ఖర్చులు సైతం 50 శాతం పెరగటం, స్పాంజ్ ఐరన్ తయారీకి వినియోగించే అధిక నాణ్యత గల థర్మల్ బొగ్గు టన్నుకు 120 డాలర్ల వరకు పెరగటం అధిక ధరలకు మరో కారణంగా తెలుస్తోంది. 
 
యుద్ధం కారణంగా టన్ను బొగ్గు 300 డాలర్లకు చేరుకుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రానున్న కాలంలో ఉక్కు ధర టన్నుకు 60 వేల వరకు తగ్గుతుందని వారు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ప్రభుత్వాలు నిర్మాణాలను పెంచటం వల్ల ఏర్పడిన డిమాండ్ కూడా ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు తగ్గకపోతే.. 30-40 శాతం సెకండరీ స్టీల్ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించాలి లేదా మూసివేయవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments