Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త దుబాయ్‌లో వున్నాడని చెప్పింది.. అలా లొంగదీసుకుని..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (10:32 IST)
హనీట్రాప్‌లో పడిన ఓ యువ పారిశ్రామిక వేత్త ఎట్టకేలకు బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పుట్టేనహళ్లి రాణా పోలీసులు మెహర్ అనే యువతితో కలిపి నలుగురిపై కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తన భర్త దుబాయ్‌లో వున్నారని.. తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని తెలిపింది. దీన్ని నమ్మిన ఆ యువకుడిని ఆ మహిళ లొంగదీసుకుంది. 
 
ఈ క్రమంలో ఆమెను కలిశాడు. అయితే ఇద్దరూ ఒంటరిగా వున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిని బెదిరించారు. ఆమెను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశారు. వారి బెదిరింపులకు బిత్తరపోయిన ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం