Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త దుబాయ్‌లో వున్నాడని చెప్పింది.. అలా లొంగదీసుకుని..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (10:32 IST)
హనీట్రాప్‌లో పడిన ఓ యువ పారిశ్రామిక వేత్త ఎట్టకేలకు బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు పుట్టేనహళ్లి రాణా పోలీసులు మెహర్ అనే యువతితో కలిపి నలుగురిపై కేసు నమోదు చేశారు. టెలిగ్రామ్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తన భర్త దుబాయ్‌లో వున్నారని.. తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని తెలిపింది. దీన్ని నమ్మిన ఆ యువకుడిని ఆ మహిళ లొంగదీసుకుంది. 
 
ఈ క్రమంలో ఆమెను కలిశాడు. అయితే ఇద్దరూ ఒంటరిగా వున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిని బెదిరించారు. ఆమెను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశారు. వారి బెదిరింపులకు బిత్తరపోయిన ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం