భారత్ జోడో యాత్ర : రాహుల్ గాంధీపై కేసు నమోదు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (09:41 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ఆయన గత కొన్న రోజులుగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి నుంచి ప్రారంభమై కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని తెలంగాణాలో కొనసాగుతోంది. అయితే, రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. 
 
పాదయాత్రలో "కేజీఎఫ్-2" చిత్రంలోని పాటలను వినియోగించారంటూ రాహుల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. 'కేజీఎఫ్-2' పాటలపై హక్కులను కలిగివున్న బెంగుళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ఫ్లాట్‌ఫాం పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కాపీరైట్ ఉల్లంఘనల చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ చిత్రంలోని హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతి లేకుడా ఈ పాటలను వాడుకుంటున్నారని, తమ పాటల బ్యాక్‌గ్రౌండ్‌తో వీడియోలు రూపొందిస్తున్నారంటూ ఎమ్మార్టీ మ్యూజిక్ కంపెనీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments