Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనం పెంపు

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (15:12 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే బడ్జెట్‌లో వేతనాలను పెంచే అవకాశథం వున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ అనంతరం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే యోచనలో ప్రభుత్వం వున్నట్లు సమాచారం. అదే జరిగితే  ఉద్యోగుల వేతనాల్లో భారీగా మార్పులు జరుగనున్నాయి. 
 
ఈ నెల 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కేంద్రం కూడా 3శాతం వరకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18వేల నుంచి రూ.26 వేలకు పెరిగే అవకాశం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments