Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిలో కూడా బీయస్పీ పార్టీ పాగా వేసింది

మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ పార్టీగా కొనసాగుతోంది. అలాంటి పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైంది. అయినప్పటికీ తాజాగా ఈ పార్టీ దక్షణాదిలో కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని చ

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (21:53 IST)
మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ పార్టీగా కొనసాగుతోంది. అలాంటి పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైంది. అయినప్పటికీ తాజాగా ఈ పార్టీ దక్షణాదిలో కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని చూస్తోంది. ఆ దిశగా తొలి అడుగు వేసింది. 
 
అందులోనూ నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో జరిగిన ఎలక్షన్‌లో బీఎస్పీ తరపున గెలుపొందిన కొల్లేగల ఎమ్మెల్యే ఎన్. మహేష్ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. కర్ణాటకలో 23 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. అందులో బీఎస్పీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక పార్టీలన్ని ఐక్యతా రాగాన్ని పాడుతున్నాయి. రాబోయే 2019 ఎన్నికలలో బీఎస్పీ పార్టీ దక్షణాదిలో కూడా తమదైన ముద్ర వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments