Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు.. ఎలా?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:34 IST)
12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. ఢిల్లీలోని మాల్డా జిల్లాలో పెను రైలు ప్రమాదం ఓ బాలుడి చర్య వల్ల తప్పింది. తాను వేసుకున్న ఎరుపు చొక్కాను ఊపి రైలును ఆ బాలుడు ఆపడం ద్వారా పట్టాలు డామేజ్ కావడంతో ఏర్పడాల్సిన భారీ రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ముర్సలిన్ సేఖ్ ​​సిగ్నల్ అందుకొని వెంటనే ఎమర్జెన్సీ బ్రేకు వేసి రైలును సకాలంలో ఆపాడు.
 
ఈ సంఘటన గత గురువారం భాలుకా రోడ్డు యార్డు సమీపంలో జరిగింది. మాల్డాలోని 12 ఏళ్ల బాలుడు తన ఎర్ర చొక్కాను ఊపుతూ, వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు లోకో-పైలట్‌ను వర్షంతో దెబ్బతిన్న భాగాన్ని దాటకుండా రైలును ఆపేలా ధైర్యం చేసుకున్నాడు. వర్షం ధాటికి మట్టి, గులకరాళ్లు కొట్టుకుపోయిన చోట పట్టాలు పాడైపోయాయి.
 
వలస కూలీ కొడుకు ముర్సలిన్ సేఖ్ ​​అనే బాలుడు కూడా రైల్వే సిబ్బందితో యార్డ్‌లో ఉన్నాడు. రైలు పట్టాల కింద వర్షం కారణంగా దెబ్బతిన్న భాగాన్ని గమనించిన బాలుడు ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి అప్రమత్తం చేశాడు. దీంతో రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments