Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు.. ఎలా?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:34 IST)
12 ఏళ్ల బాలుడు రైలు ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. ఢిల్లీలోని మాల్డా జిల్లాలో పెను రైలు ప్రమాదం ఓ బాలుడి చర్య వల్ల తప్పింది. తాను వేసుకున్న ఎరుపు చొక్కాను ఊపి రైలును ఆ బాలుడు ఆపడం ద్వారా పట్టాలు డామేజ్ కావడంతో ఏర్పడాల్సిన భారీ రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ ముర్సలిన్ సేఖ్ ​​సిగ్నల్ అందుకొని వెంటనే ఎమర్జెన్సీ బ్రేకు వేసి రైలును సకాలంలో ఆపాడు.
 
ఈ సంఘటన గత గురువారం భాలుకా రోడ్డు యార్డు సమీపంలో జరిగింది. మాల్డాలోని 12 ఏళ్ల బాలుడు తన ఎర్ర చొక్కాను ఊపుతూ, వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు లోకో-పైలట్‌ను వర్షంతో దెబ్బతిన్న భాగాన్ని దాటకుండా రైలును ఆపేలా ధైర్యం చేసుకున్నాడు. వర్షం ధాటికి మట్టి, గులకరాళ్లు కొట్టుకుపోయిన చోట పట్టాలు పాడైపోయాయి.
 
వలస కూలీ కొడుకు ముర్సలిన్ సేఖ్ ​​అనే బాలుడు కూడా రైల్వే సిబ్బందితో యార్డ్‌లో ఉన్నాడు. రైలు పట్టాల కింద వర్షం కారణంగా దెబ్బతిన్న భాగాన్ని గమనించిన బాలుడు ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి అప్రమత్తం చేశాడు. దీంతో రైలు ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments