Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (12:21 IST)
దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇక్కడి తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 
 
టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ మంగళవారం ఈ ఉత్సవాలకు హాజరై ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం కమిటీ  ప్రతి ఏడాది ఢిల్లీలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. 
 
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను సీఎం కేసీఆర్‌ అధికారిక పండుగగా గుర్తించారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్‌ అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments