Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు ద్విభాష పాఠ్య పుస్తకాలు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (12:00 IST)
ఏపీలో అన్ని కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు ద్విభాష పాఠ్య పుస్తకాలను అందించనున్నారు.

ఈ రెండు భాషల్లోనూ పాఠ్యాంశాలు ఉండేలా కొత్తగా పుస్తకాలు ముద్రిస్తోంది. ఇందుకు ఉన్నత విద్యామండలి డిగ్రీ అధ్యాపకులను నియమించనుంది. 
 
మొదటి ఏడాదిలో సెమిస్టర్‌ 1, 2లకు ప్రధాన సబ్జెక్టులైన భౌతిక, రసాయన, జీవ, జంతు, ఆర్థిక, రాజనీతి శాస్త్రాలు, గణితం, కామర్స్‌, చరిత్ర సబ్జెక్టులకు కొత్త పుస్తకాలు రానున్నాయి. 
 
ఇప్పటి వరకు ప్రైవేటు పబ్లిషర్స్‌ ముద్రించిన పుస్తకాలే మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది ఉన్నత విద్యామండలి కూడా అందించనుంది. ఒకే పాఠాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో పక్కపక్కనే ముద్రించనుంది. ఆంగ్లం అర్థం కానివారు తెలుగులో చదువుకునేందుకు వీలుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments