Webdunia - Bharat's app for daily news and videos

Install App

15మందిని పొట్టనబెట్టుకున్న మదపుటేనుగు.. కాల్చి చంపేయాలని ఉత్తర్వులు..

బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్ర

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (11:00 IST)
బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 11 మంది ఈ ఏనుగు చేతిలో బలైపోయారు. 
 
ఈ ఏనుగును పట్టేందుకు అటవీ శాఖాధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దీంతో ఆ ఏనుగును కాల్చి చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏనుగును కాల్చి చంపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments