Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో ఘోరం.. గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచారయత్నం...

నెల్లూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పొదలకూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చ

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (10:30 IST)
నెల్లూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీపై ఓ డాక్టర్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పొదలకూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన గర్భిణిపై శనివారం ఓ ఠాగూర్ అనే వైద్యుడు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు నిందితుడిపై పొదలకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్‌ ఠాగూర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
వివరాల్లోకి.. చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ కురవపల్లికి చెందిన ఈశ్వరమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త నాగేంద్రతో మనస్పర్థలు కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఈశ్వరమ్మ చెప్పారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments