Webdunia - Bharat's app for daily news and videos

Install App

87 వైద్యులకు కరోనా: ఆ కార్యక్రమంలో నలందా డాక్టర్లు?

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (12:27 IST)
బీహార్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పాట్నాలోని న‌లందా మెడిక‌ల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. న‌లందా మెడిక‌ల్ కాలేజీ, ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న 87 మంది వైద్యుల‌కు క‌రోనా సోకింది.

క‌రోనా సోకిన వైద్య‌ులకు ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, వారంతా ఆసుప‌త్రి క్యాంప‌స్‌లోనే ఐసోలేష‌న్‌లో వున్నారు. ఇటీవ‌లే పాట్నాలో జ‌రిగిన ఇండియన్ మెడిక‌ల్ అసోసియేష‌న్ కార్య‌క్ర‌మంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో న‌లందా మెడిక‌ల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు.
 
బీహార్‌లోని ఐదు జిల్లాల్లో, రాజధాని పాట్నాలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. గత నెలలో, 70 శాతం కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 405 మంది రోగులతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

మెడికల్ కాలేజీ నుండి 194 మంది వ్యక్తుల నమూనా తీసుకోబడింది, అందులో చాలామంది వైద్యుల నివేదికలు సానుకూలంగా వచ్చాయి. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, సిబ్బంది, పరిసరాల్లో కరోనా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments