Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

సెల్వి
బుధవారం, 9 ఏప్రియల్ 2025 (13:23 IST)
దేశంలో పలు ప్రాంతాల్లో మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో కేక్ కొనేందుకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. 
 
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా కరడకిలో మహ్మద్ కుట్టి బేకరీ నడుపుతున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన 6 ఏళ్ల బాలిక తరచుగా కేకులు కొనడానికి బేకరీకి వస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడటం అలవాటు చేసుకున్న మహ్మద్ కుట్టి, కేక్ కొనడానికి వచ్చిన తర్వాత, చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు.
 
దీంతో ఆ బాలిక భయపడినప్పటికీ, ధైర్యం చేసుకుని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు మహమ్మద్ కుట్టి బేకరీని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలిక తల్లిదండ్రుల నుండి ఫిర్యాదును స్వీకరించి, దాని ఆధారంగా, పోక్సో చట్టం కింద మహమ్మద్ కుట్టిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం