Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. నిందితుడి ఎన్‌కౌంటర్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (11:56 IST)
అస్సోంలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేశారు.
 
అస్సోంలో బికి అలీ అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్‌లోని ఓ హోటల్‌లో ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితులందరూ పారిపోయారు. దీంతో ఆ బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పాన్ బజార్ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
పోలీసుల దర్యాప్తులో నిందితుడిని గుర్తించి బికి అలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులపై దాడి చేసిన నిందితుడు వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments