Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. నిందితుడి ఎన్‌కౌంటర్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (11:56 IST)
అస్సోంలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేశారు.
 
అస్సోంలో బికి అలీ అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్‌లోని ఓ హోటల్‌లో ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితులందరూ పారిపోయారు. దీంతో ఆ బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పాన్ బజార్ పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
పోలీసుల దర్యాప్తులో నిందితుడిని గుర్తించి బికి అలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులపై దాడి చేసిన నిందితుడు వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడు జరిపిన దాడిలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments