Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చేతికి జీ-20 అధ్యక్ష బాధ్యతలు.. అరుదైన గౌరవం

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (19:19 IST)
G-20 India
జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతికి వచ్చాయి. ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్‌కు బదిలీ చేయడం జరిగింది. తద్వారా భారత్‌కు మరో ఘనత దక్కినట్లైంది. ఫలితంగా డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుంది. 
 
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ మాట్లాడుతూ... భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామని.. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ స్పష్టతతో వుందని చెప్పుకొచ్చారు. 
 
ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సవాళ్లను పరిష్కరించేందుకు జీ-20  సాయపడుతుందని తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో జరిగే జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments