Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (15:50 IST)
ఢిల్లీలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబరు 4వ తేదీన సాయంత్రం 5.30 గంటల వరకు మద్యం షాపులతో పాటు వాటి అనుబంధ బార్లు, సేల్ ఔట్‌లెట్స్‌లు మూతపడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీచేసింది. 
 
ఈ మూడు రోజుల పాటు అనధికారికంగా ఎవరూ మద్యంను నిల్వ చేయడం లేదా తరలించడంగానీ చేయకుండా పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 7వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments