Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్, రాడ్‌తో కొట్టి నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (22:08 IST)
మీరట్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆమెను ఇనుప రాడ్‌తో కొట్టి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు శుక్రవారం రాత్రి తెలిపారు. నిన్న రాత్రి వరకు విద్యార్థిని ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ సిగ్నల్స్ ద్వారా ఆమె వున్న లోకేషన్‌ను గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లోని సియానాలో ఆమె గాయాలతో పడి వుండటంతో అక్కడి నుంచి ఆమెను రక్షించారు.
 
"బాధితురాలిని బులంద్‌షహర్‌లోని సియానా నుంచి పోలీసులు రక్షించారు. కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది" అని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపధ్యంలో ఆమెను అత్యవసర మెడికల్ విభాగంలో వుంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం