Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్, రాడ్‌తో కొట్టి నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (22:08 IST)
మీరట్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆమెను ఇనుప రాడ్‌తో కొట్టి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు శుక్రవారం రాత్రి తెలిపారు. నిన్న రాత్రి వరకు విద్యార్థిని ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ సిగ్నల్స్ ద్వారా ఆమె వున్న లోకేషన్‌ను గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లోని సియానాలో ఆమె గాయాలతో పడి వుండటంతో అక్కడి నుంచి ఆమెను రక్షించారు.
 
"బాధితురాలిని బులంద్‌షహర్‌లోని సియానా నుంచి పోలీసులు రక్షించారు. కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది" అని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపధ్యంలో ఆమెను అత్యవసర మెడికల్ విభాగంలో వుంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం