Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్లకు మూలకారకుడు అమిత్ షానే : శరద్ పవార్

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:50 IST)
ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు ప్రధాన కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో హనుమాన్ జయంతి వేళ అల్లర్లు చోటుచేసుకున్నాయి. వీటిపై శరద్ పవార్ స్పందించారు. 
 
ఈ అల్లర్లను ఆపడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారని, కానీ, అక్కడి పోలీసులు కేంద్ర హోం శాఖా మంత్రి పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ శాఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉందన్నారు. అందుకే ఈ ఆల్లర్లకు పూర్తి బాధ్యుడు అమిత్ షా మాత్రమేనని చెప్పారు. 
 
ఢిల్లీలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా అది యావత్ ప్రపంచానికి తెలిసిపోతుంది, చూస్తుందన్నారు. ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పరిస్థితులను నియంత్రలేకపోవడం ఆ ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments