Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్లకు మూలకారకుడు అమిత్ షానే : శరద్ పవార్

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:50 IST)
ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు ప్రధాన కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో హనుమాన్ జయంతి వేళ అల్లర్లు చోటుచేసుకున్నాయి. వీటిపై శరద్ పవార్ స్పందించారు. 
 
ఈ అల్లర్లను ఆపడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారని, కానీ, అక్కడి పోలీసులు కేంద్ర హోం శాఖా మంత్రి పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ శాఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉందన్నారు. అందుకే ఈ ఆల్లర్లకు పూర్తి బాధ్యుడు అమిత్ షా మాత్రమేనని చెప్పారు. 
 
ఢిల్లీలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా అది యావత్ ప్రపంచానికి తెలిసిపోతుంది, చూస్తుందన్నారు. ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పరిస్థితులను నియంత్రలేకపోవడం ఆ ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments