Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్లకు మూలకారకుడు అమిత్ షానే : శరద్ పవార్

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:50 IST)
ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు ప్రధాన కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో హనుమాన్ జయంతి వేళ అల్లర్లు చోటుచేసుకున్నాయి. వీటిపై శరద్ పవార్ స్పందించారు. 
 
ఈ అల్లర్లను ఆపడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారని, కానీ, అక్కడి పోలీసులు కేంద్ర హోం శాఖా మంత్రి పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ శాఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉందన్నారు. అందుకే ఈ ఆల్లర్లకు పూర్తి బాధ్యుడు అమిత్ షా మాత్రమేనని చెప్పారు. 
 
ఢిల్లీలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా అది యావత్ ప్రపంచానికి తెలిసిపోతుంది, చూస్తుందన్నారు. ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పరిస్థితులను నియంత్రలేకపోవడం ఆ ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments