Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్ష సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (20:49 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి జరుగనున్నాయి. దీంతో గత శీతాకాల సమావేశాల్లో విపక్ష సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఎత్తివేశారు. గత శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. అనూహ్యరీతిలో చొరబడిన వ్యక్తులు సభలోకి దూసుకొచ్చారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న 14 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై ఇపుడు సస్పెన్షన్ ఎత్తివేశారు. 
 
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతోనూ, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్‌తో చర్చించారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున కోరడంతో అందుకు వారు అంగీకరించారు. 
 
దీంతో నిర్ణయంతో రాజ్యసభలో 11 మంది ఎంపీలపై, లోక్‌సభలో ముగ్గురు ఎంపీలపై విధించిన సస్పెన్షన్ తొలగిపోనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులోకి అగంతకులు చొరబడిన ఘటనలో సదరు ఎంపీలు సభల తీవ్ర ఆందోళనకు దిగడంతో వీరిని సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments