Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. విపక్ష సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (20:49 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి జరుగనున్నాయి. దీంతో గత శీతాకాల సమావేశాల్లో విపక్ష సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను లోక్‌సభ స్పీకర్ ఎత్తివేశారు. గత శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. అనూహ్యరీతిలో చొరబడిన వ్యక్తులు సభలోకి దూసుకొచ్చారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న 14 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై ఇపుడు సస్పెన్షన్ ఎత్తివేశారు. 
 
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతోనూ, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్‌తో చర్చించారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున కోరడంతో అందుకు వారు అంగీకరించారు. 
 
దీంతో నిర్ణయంతో రాజ్యసభలో 11 మంది ఎంపీలపై, లోక్‌సభలో ముగ్గురు ఎంపీలపై విధించిన సస్పెన్షన్ తొలగిపోనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులోకి అగంతకులు చొరబడిన ఘటనలో సదరు ఎంపీలు సభల తీవ్ర ఆందోళనకు దిగడంతో వీరిని సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments