Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించేవారంతూ మహా పాపులు : బీహార్ సీఎం నితీశ్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (16:27 IST)
మందుబాబులను ఉద్దేశించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించేవారంతా మహా పాపులతో ఆయన పోల్చారు. పైగా కల్తీ సారా మృతుల పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుంది. దీంతో కల్తీ సారా, కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ఈ కల్తీ మందును సేవించే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మందు తాగేవాళ్లంతా మహా పాపులంటూ వ్యాఖ్యానించారు. 
 
కల్తీ మద్యం, కల్తీ సారా తాగడం వల్ల మృతి చెందే వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. అలాగే వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందజేయబోదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నారని, ఇలాంటి వారంతా మహా పాపులేనని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments