Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరపాటున తనను తాను కాల్చుకున్న ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్

భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:33 IST)
భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు వైద్యులు సర్జరీ చేసి తొడ ఎముకను సెట్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది.
 
ఈయన గత జూలై నెలలో ఎయిర్ వైస్ చీఫ్‌గా డియో బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ చీఫ్‌గా బీఎస్ ధనోవా బాధ్యతలను స్వీకరించడంతో... అప్పటిదాకా ఆయన నిర్వహించిన వైస్ చీఫ్ పదవిని శిరీష్ చేపట్టారు. 1979 జూన్ 15న ఫైటర్ పైలట్‌గా శిరీష్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి సేవలు అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments