Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం- సాత్పురా భవన్‌‌లో

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (15:59 IST)
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న సాత్పురా భవన్‌‌లో మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వెంటనే బయటికి పరుగులు తీశారు.
 
భారీగా మంటలు ఎగిసిపడి ఉన్న మిగతా అంతస్తులకు వ్యాపించాయి. దీంతో భవనంలో ఏసీలు, గ్యాస్‌ సిలిండర్లు కారణంగా పలుసార్లు పేలుళ్లు సంభవించాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వైమానిక దళ సహాయాన్ని కోరారు. 
 
ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, లోపలి ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments