పండోరా పేపర్స్ లిస్టులో భారతీయులు: సచిన్‌తో పాటు అనిల్ అంబానీ పేర్లు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (11:11 IST)
వికీలీక్స్ తరహాలో ప్రస్తుతం పండోరా పేపర్లు దేశంతో పాటు ప్రపంచంలో సంచలనం కలిగిస్తోంది. పన్ను ఎగవేయడానికి కొంతమంది ఆఫ్ షోర్ కంపెనీలను నెలకొల్పి విదేశాల్లో పెట్టుబడులను పెడుతున్న విషయాలను బయటకు తీసుకువచ్చింది. దీంట్లో దేశంతో పాటు ప్రపంచంతోని పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీతో పాటు పలువురు రాజకీయ నాయకుల పేర్లు మొత్తంగా ఇండియా నుంచి 380 మంది పేర్లు ఉన్నట్లు పండోరా పేపర్స్ వెల్లడించింది. 
 
వీరితో పాటు పలు దేశాల రాజకీయ నాయకులు ఆఫ్ షోర్ కంపెనీలు కలిగి ఉన్నట్లు తేలింది. జోర్డాన్ రాజు, కెన్యా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనిబ్లేయర్ వంటి వారి పేర్ల ఉన్నట్లు బహిర్గతం అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments