Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండోరా పేపర్స్ లిస్టులో భారతీయులు: సచిన్‌తో పాటు అనిల్ అంబానీ పేర్లు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (11:11 IST)
వికీలీక్స్ తరహాలో ప్రస్తుతం పండోరా పేపర్లు దేశంతో పాటు ప్రపంచంలో సంచలనం కలిగిస్తోంది. పన్ను ఎగవేయడానికి కొంతమంది ఆఫ్ షోర్ కంపెనీలను నెలకొల్పి విదేశాల్లో పెట్టుబడులను పెడుతున్న విషయాలను బయటకు తీసుకువచ్చింది. దీంట్లో దేశంతో పాటు ప్రపంచంతోని పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీతో పాటు పలువురు రాజకీయ నాయకుల పేర్లు మొత్తంగా ఇండియా నుంచి 380 మంది పేర్లు ఉన్నట్లు పండోరా పేపర్స్ వెల్లడించింది. 
 
వీరితో పాటు పలు దేశాల రాజకీయ నాయకులు ఆఫ్ షోర్ కంపెనీలు కలిగి ఉన్నట్లు తేలింది. జోర్డాన్ రాజు, కెన్యా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనిబ్లేయర్ వంటి వారి పేర్ల ఉన్నట్లు బహిర్గతం అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments