బీజేపీలో చేరితో ఒక్క రోజులో మంత్రిని చేస్తామన్నారు... సినీ నటి రమ్య

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (10:13 IST)
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల పదో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా కన్నడ నటి, సినీ నటి, మాజీ ఎంపీ రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే ఒక్క రోజులోనే మంత్రి పదవి ఇస్తానని బీజేపీకి చెందిన ఓ నేత ఆఫర్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించి కన్నడనాట కలకలం రేపారు. అయితే, తాను ఆ ఆఫర్‌ను అపుడే తిరస్కరించినట్టు చెప్పారు. 
 
మాండ్యా మాజీ ఎంపీ అయిన రమ్య గత 2019లో కాంగ్రెస్ సోషల్ మీడియాలో సెల్‌ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఆమె కూడా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో రమ్య మాట్లాడుతూ, తనకు బీజేపీపై వ్యతిరేకత లేదన్నారు. కొందరు నాయకులు, వారి సిద్ధాంతాలు మాత్రం ఏమాత్రం గిట్టవన్నారు. సినిమా నటులను ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్తే నగదు పంచకుండానే ఓట్లు వచ్చేస్తాయని కొందరు నేతలు అనుకుంటున్నాని, నిజానికి సినిమా నటులు ప్రజాదారణ ఉన్న వ్యక్తుల ప్రచారానికి వచ్చినంత మాత్రాన ఓట్లు రాలవని రమ్య స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments