Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాతయ్యను టార్గెట్ చేసిన యువతి.. శోభనం రోజు రాత్రి..?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:00 IST)
డబ్బు కోసం వృద్ధులను యువతులు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పంజాబ్‌లో ఓ వృద్ధుడిని పెళ్లాడిన యువతి.. శోభనం రాత్రి నగదు, బంగారాన్ని దోచుకుని పారిపోయింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌‌కు చెందిన మహ్మద్ ముస్తఫా (70)కు గత రెండు రోజుల క్రితమే పెళ్లైంది. అదీ మనవరాలు వయస్సున్న నజ్మా (28)ను ముస్తఫా పెళ్లాడాడు. 
 
శోభనం రోజు ఆ రాత్రి వృద్ధుడి తొలి భార్య నజ్మాకు నగలన్నీ అప్పగించింది. ఆ నగలను చూసి షాకైన నజ్మా.. ముస్తఫాను పాలలో మత్తు మందు కలిపి ఇచ్చి.. నగలతో పారిపోయింది. మత్తు దిగాక మరుసటి రోజు నిద్రలేచి చూసిన ముస్తఫాకు షాక్ తప్పలేదు. ఇంట్లో వున్న నగదు, నగలతో పాటు విలువైన వస్తువులతో నజ్మా పారిపోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నజ్మా కోసం గాలిస్తున్నారు. ఇదే తరహాలో యువతులు వృద్ధులను పెళ్లాడి.. వారి నుంచి భారీగా నగదును, బంగారాన్ని దోచేసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments