Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో అరుదైన నారాయణ పక్షి

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (09:00 IST)
కర్ణాటకలోని కేంద్రపడ జిల్లాలో ఎరుపు రంగులో ఉన్న అరుదైన నారాయణ పక్షులు సందడి చేస్తున్నాయి. జిల్లాలోని మహాకాల్పడ సమితి తీరప్రాంతం సమీపంలో ఈ రకం పక్షులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏటా సైబీరియా నుంచి పలు రకాల పక్షుల ఆహారం కోసం ఇక్కడికి వస్తుంటాయని పేర్కొంటున్నారు.

వీటిలో తెలుపు, బూడిద రంగు నారాయణ పక్షులు సర్వసాధారణమని, ఎరుపు రంగు పక్షిని చూడడం ఇదే తొలిసారని ఆశ్చర్యపోతున్నారు. ఇతర పక్షుల గుంపులతో ఎగురుతూ సందడి చేస్తున్న ఈ అరుదైన పక్షుల కోసం పక్షి ప్రేమికులు కెమెరాలకు పనిచెబుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. బిత్తర్‌కనిక నేషనల్‌ పార్కుకి సమీపంలో ఇవి కనిపిస్తున్నాయి.

ఆహార వేటలో ఇతర పక్షులతో కలసి ఈ పక్షులు ఇక్కడికి వలస వచ్చి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి వాతావరణం వీటికి అనుకూలంగా ఉండి, సంతతి వృద్ధి చెందితే అరుదైన పక్షుల జాబితాలో సరికొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని పక్షి ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీటికి వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేలా అటవీశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments