Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముస్లీమ్‌లకు టిక్కెట్లు ఇవ్వం : కర్నాటక మంత్రి

ముస్లీమ్‌లకు టిక్కెట్లు ఇవ్వం : కర్నాటక మంత్రి
, మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:25 IST)
ఎన్నికల్లో తాము ముస్లీమ్‌లకు టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కర్నాటకకు చెందిన బిజెపి మంత్రి కె ఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఏ కులానికైనా టిక్కెట్లు ఇచ్చుకుంటామని, అది ఒక్క లింగలకు కావచ్చు, కురబలకు కావచ్చు, బ్రహ్మణులకు కావచ్చు, ఎవరికైనా టిక్కెట్లు ఇస్తాము కానీ ఒక్క ముస్లీమ్‌లకు కూడా టిక్కెట్‌ ఇవ్వబోమని ఈశ్వరప్ప వ్యాఖ్యలు చేశారు. వీటిపై ప్రస్తుత కర్నాటక రాష్ట్రంలో వివాదం చెలరేగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 36.73 శాతం మాత్రమే పోలింగ్‌