Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో "నీట్" మరణాలు... మరో ముగ్గురు విద్యార్థులు..

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (13:31 IST)
తమిళనాడు రాష్ట్రంలో నీట్ మరణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత రెండు రోజుల్లో ఇలా బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య ముగ్గురుకు చేరింది. 
 
చెన్నై కేంద్రానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలుపురంకు చెందిన 18 యేళ్ల మోనీషా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని గత రెండేళ్లుగా నీట్ పరీక్షా రాస్తున్నా అర్హత సాధించలేక పోయింది. దీంతో మనస్తాపం చెందిన మోనీషా ఆత్మహత్య చేసుకుంది. 
 
అలాగే, బుధవారంనాడు తిరుపూరు, పట్టుకోట్టై ప్రాంతాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిని రితుశ్రీ, వైషియాగా గుర్తించారు. గత రెండేళ్ళలో కనీసం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ యేడాది నీట్ పరీక్షల్లో తమిళనాడు నుంచి 59785 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments