భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (22:47 IST)
చైనాలో విస్తృతంగా ప్రబలుతున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ ఇపుడు భారత్‌లో కూడా వ్యాపించింది. ఇప్పటికే బెంగుళూరు నగరంలో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలుస్తుంది. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. 
 
కర్నాటక రాష్ట్రంలో మూడు నెలల పసికందుకు, ఆరు నెలల బాలుడుకి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే.  ఆరు నెలల బాలుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేస్తే హెచ్.ఎం.పి.వి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
మరోవైపు, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‍తో బాధపడుతున్న రెండు నెలల పసిబిడ్డను గత నెల 24వ తేదీన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేర్చగా ఆ బాలుడికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments