ఫ్యూయల్ కార్డ్‌ను విడుదల చేసిన ఏజి-పి ప్రథమ్ సంస్థ

ఐవీఆర్
సోమవారం, 6 జనవరి 2025 (22:44 IST)
స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా, దాని ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్-CNG ఫ్యూయల్ కార్డ్‌ను AG-P ప్రథమ్ సంస్థ థింక్ గ్యాస్ విడుదల చేసింది. ఈ కార్డును మల్టీ-సిటీ లైవ్ ఈవెంట్‌లో సీనియర్ నాయకత్వం సమక్షంలో AG-P ప్రథమ్ సంస్థ-థింక్ గ్యాస్, చైర్మన్ శ్రీ అమితవ సేన్‌గుప్తా విడుదల చేశారు. 
 
అత్యుత్తమ శ్రేణి భదత్రా ఫీచర్‌లతో సౌకర్యవంతమైన, సురక్షితమైన కస్టమర్ అనుభవాన్ని ఈ వినూత్న కార్డ్‌తో, కస్టమర్‌లు ఆస్వాదించవచ్చు. ఈ కార్డ్ ఇంధన, సురక్షితమైన-సౌకర్యవంతమైన నగదు రహిత చెల్లింపుల కోసం రీడీమ్ చేయదగిన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది, ఒకే మాస్టర్ ఖాతాను ఉపయోగించి తమ మొత్తం ఫ్లీట్‌ను పర్యవేక్షించడానికి నిర్వాహకులకు వీలు కల్పిస్తుంది.
 
కార్డు ఆవిష్కరణ సందర్భంగా AG-P ప్రథమ్ సంస్థ- థింక్ గ్యాస్ చైర్మన్ శ్రీ అమితవ సేన్‌గుప్తా మాట్లాడుతూ, “మైలేజ్- ఫ్యూయల్ కార్డ్ అనేది మా స్టేషన్‌లలో కస్టమర్ అనుభవాన్ని పునర్నిర్వచించే విప్లవాత్మక ఆవిషరణ. ఈ ఆవిష్కరణ స్వచ్ఛమైన, మరింత స్థిరమైన, వినియోగదారు కేంద్రీకృత ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్డ్ మా పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది" అని అన్నారు. 
 
జాగెల్ ఎండి & సీఈఓ, శ్రీ అవినాష్ గోడ్ఖిండి మాట్లాడుతూ, " AG-P ప్రథమ్ సంస్థతో ఈ సహకారం రవాణా రంగంలో అర్ధవంతమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. గ్రామీణ భారతదేశంలోని ఫ్లీట్ యజమానులు, ట్రక్ ఆపరేటర్ల మార్కెట్‌కు సేవ చేయడమే లక్ష్యంగా ఉంది.." అని అన్నారు. AG-P ప్రథమ్ సంస్థ, థింక్ గ్యాస్ యొక్క ఎండి, సీఈఓ శ్రీ అభిలేష్ గుప్తా మాట్లాడుతూ, “మైలేజ్-CNG ఫ్యూయల్ కార్డ్ అనేది మా కస్టమర్‌లు, వారి రీఫ్యూయలింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ప్రత్యేకమైన కార్డ్. ఈ కార్డ్ AG-P ప్రథమ్-థింక్ గ్యాస్ స్టేషన్‌లలో కరెన్సీగా మారుతుంది. మా కస్టమర్‌లు వారి లావాదేవీలను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments