Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై 23 గ్యాంగ్ రేప్.. రోడ్డుపై నిలబడితే కిడ్నాప్ చేసి...

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఓ మహిళపై 23 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌‌లోని రిడ్‌ మల్సర్‌ పురోహిటన్‌‌కు బాధిత మహిళ వెళ్

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (09:15 IST)
రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఓ మహిళపై 23 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌‌లోని రిడ్‌ మల్సర్‌ పురోహిటన్‌‌కు బాధిత మహిళ వెళ్లింది. ఆ స్థలాన్ని చూసుకుని తిరిగొస్తూ.. ఇంటికెళ్లేందుకు మధ్యాహ్నం పూట జైపూర్‌ రోడ్డులో ఖటూశ్యాంమందిర్‌ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఎస్యూవీ వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా తమ వాహనంలోకి లాగేశారు. 
 
అక్కడికి సమీపంలోని గనుల ప్రాంతంలోకి కారుని తీసుకెళ్లి వారిద్దరూ పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై మరో ఆరుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని.. పలన అనే గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ కూడా తనపై అత్యాచారం జరిగిందని.. మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఎత్తుకెళ్లిన చోటనే వదిలి వెళ్లిపోయారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన ప్రాంతంలో కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి తెరతీసిన నిందితులను రాజు, సుభాష్‌గా గుర్తించామని, బాధితురాలికి వైద్య పరీక్షల చేయించినట్లు.. నివేదిక కోసం ఎదురచూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం