Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారు.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (09:15 IST)
ఉత్తర కర్నాటకకు చెందిన 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో వున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్నాటక రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు వేడెక్కింది.

బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారందరూ నిత్యం టచ్‌లోనే ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి యడియూరప్ప పని తీరుపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ విషయంలో తానేమీ చేయలేనని వారితో అన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా బీజేపీ అంతర్గత వ్యవహారమని, తాము యడియూరప్ప సర్కార్‌ను అస్థిరపరచే ప్రయత్నాలు ఎంతమాత్రమూ చేయమని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ మాట్లాడుతూ..... సిద్దరామయ్య ఇలాంటి అర్థం పర్థం లేని మాటలను మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments