Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారు.. బాంబు పేల్చిన సిద్ధరామయ్య

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (09:15 IST)
ఉత్తర కర్నాటకకు చెందిన 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో వున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్నాటక రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు వేడెక్కింది.

బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు తనను కలిశారని, వారందరూ నిత్యం టచ్‌లోనే ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి యడియూరప్ప పని తీరుపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ విషయంలో తానేమీ చేయలేనని వారితో అన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా బీజేపీ అంతర్గత వ్యవహారమని, తాము యడియూరప్ప సర్కార్‌ను అస్థిరపరచే ప్రయత్నాలు ఎంతమాత్రమూ చేయమని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ మాట్లాడుతూ..... సిద్దరామయ్య ఇలాంటి అర్థం పర్థం లేని మాటలను మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments