Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో చిరుత కలకలం

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (09:12 IST)
లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. రెండు నెలలుగా తిరుమల ఘాట్‌ రోడ్డును మూసివేయడంతో జన సంచారం లేకపోవడంతో వన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.  బుధవారం తెల్లవారుజామున కర్ణాటక సత్రం, రింగురోడ్డు సమీపంలో చిరుత సంచరించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.

దీంతో చిరుత రెండు రోజలుగా అక్కడ సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక మఠాలలో ఉంటున్న సిబ్బంది భయాందోళనలకు గువరుతున్నారు. దీంతో అటవీ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెంచారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments