Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో చిన్నారి బలి.. అత్యాచారం చేసి చంపేశారా?

ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (13:15 IST)
ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. ఆ కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారి.. బుధవారం కనిపించకుండా పోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జెట్పార్ రోడ్డుకు సమీపంలోని ఓ కాలువ వద్ద చిన్నారి మృత దేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే చిన్నారి మృతికి గల కారణాలు కచ్చితంగా చెప్పగలమని పోలీసులు చెప్తున్నారు. అయితే చిన్నారిపై అత్యాచారం జరిగివుంటుందని స్థానికులు, కుటుంబీకులు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments