Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో చిన్నారి బలి.. అత్యాచారం చేసి చంపేశారా?

ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (13:15 IST)
ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. ఆ కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారి.. బుధవారం కనిపించకుండా పోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జెట్పార్ రోడ్డుకు సమీపంలోని ఓ కాలువ వద్ద చిన్నారి మృత దేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే చిన్నారి మృతికి గల కారణాలు కచ్చితంగా చెప్పగలమని పోలీసులు చెప్తున్నారు. అయితే చిన్నారిపై అత్యాచారం జరిగివుంటుందని స్థానికులు, కుటుంబీకులు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments