Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌లో హతం

Webdunia
శనివారం, 31 జులై 2021 (10:59 IST)
జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ముష్కర మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. నాగ్‌బెరన్‌ - తార్సర్‌ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హత్యమయ్యారు. 
 
అయితే, మృతులు ఏ సంస్థకు చెందిన గుర్తించలేదని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments