Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు... ఇద్దరు వ్యక్తుల మృతి

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (09:12 IST)
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైలును ఆపేందుకు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లాలో జరిగింది. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పర్సాబాద్ సమీపంలోని పూరి నుంచి ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇది గుర్తించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. 
 
ఆ సమయంలో రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నది. డ్రైవర్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ క్రమంలో భారీ కుదుపునకు లోనై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత రైలు మరో ఇంజిన్ సాయంతో గోమా రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ బోగీలకు మరో ఎలక్ట్రిక్ ఇంజిన్ జత చేసి గమ్యస్థానానికి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments