Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రభూమి గోకర్ణం, ఎందుకని?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:39 IST)
బ్రహ్మదేవుడు సృష్టి తన ఇష్టప్రకారం జరగలేదని రుద్రుడు చాలా ఆగ్రహుడయ్యాడు. ఆ సృష్టిని నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ప్రమధ గణాలను సృష్టించాడు. ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు రుద్రుడు చెంతకు వచ్చాడు.

 
 ఇలా అన్నాడు విష్ణుమూర్తి... రుద్రుడా.. బ్రహ్మ చేసిన అపరాధం క్షమించు. బ్రహ్మ చేసిన ఈ సృష్టిని నీవు ప్రళయ కాలంలో నాశనం చేయి. నీవు సంహారము చేయాలి అని సంకల్పము చేసిన ఈ స్థలనం రుద్రభూమి అని ప్రసిద్ధి గాంచుతుంది. ప్రజలకు ముక్తినిచ్చే స్థలమై, నీవు ప్రజలకు తెలియకుండా గోప్యముగా ఇక్కడే నివశించు'' అని చెప్పాడు.

 
అందుకే ఈ గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకించి ఓ చోట ఇప్పటికీ శ్మశాన భూమిగా గోచరిస్తుంది. పూర్వజన్మ ఫలము వల్ల మృతి చెంది ఈ స్థలంలో దహనము చేయబడి, భగవంతుడని సాయుజ్యం పొందుతారని చెప్పేందుకు శాస్త్ర ఆధారం వుంది.

 
ఈ స్థలం మహత్మ్యం దేవతలు కూడా కొనియాడి తమకు ఈ స్థలములో దహనం చేసే భాగ్యము కలిగినట్లయితే పరమ పావనమవుతుందని ఆశించారు. ఈ విధంగా ఈ స్థల ప్రభావం తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments