రుద్రభూమి గోకర్ణం, ఎందుకని?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:39 IST)
బ్రహ్మదేవుడు సృష్టి తన ఇష్టప్రకారం జరగలేదని రుద్రుడు చాలా ఆగ్రహుడయ్యాడు. ఆ సృష్టిని నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ప్రమధ గణాలను సృష్టించాడు. ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు రుద్రుడు చెంతకు వచ్చాడు.

 
 ఇలా అన్నాడు విష్ణుమూర్తి... రుద్రుడా.. బ్రహ్మ చేసిన అపరాధం క్షమించు. బ్రహ్మ చేసిన ఈ సృష్టిని నీవు ప్రళయ కాలంలో నాశనం చేయి. నీవు సంహారము చేయాలి అని సంకల్పము చేసిన ఈ స్థలనం రుద్రభూమి అని ప్రసిద్ధి గాంచుతుంది. ప్రజలకు ముక్తినిచ్చే స్థలమై, నీవు ప్రజలకు తెలియకుండా గోప్యముగా ఇక్కడే నివశించు'' అని చెప్పాడు.

 
అందుకే ఈ గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకించి ఓ చోట ఇప్పటికీ శ్మశాన భూమిగా గోచరిస్తుంది. పూర్వజన్మ ఫలము వల్ల మృతి చెంది ఈ స్థలంలో దహనము చేయబడి, భగవంతుడని సాయుజ్యం పొందుతారని చెప్పేందుకు శాస్త్ర ఆధారం వుంది.

 
ఈ స్థలం మహత్మ్యం దేవతలు కూడా కొనియాడి తమకు ఈ స్థలములో దహనం చేసే భాగ్యము కలిగినట్లయితే పరమ పావనమవుతుందని ఆశించారు. ఈ విధంగా ఈ స్థల ప్రభావం తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

తర్వాతి కథనం
Show comments