Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా శివరాత్రి 2022: ఉపవాసం వుంటే ఇవి తినవచ్చు...

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:07 IST)
మహా శివరాత్రి మార్చి 1న జరుపుకుంటారు. ఉపవాసం వుండేవారు.. పెరుగు, బర్ఫీతో పాటు పాల ఆధారిత వంటకాలు తీసుకోవచ్చు. పాలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 
 
ఉపవాసం ఉన్నప్పుడు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఉప్పును మాత్రం ఆహారంలో తీసుకోకూడదు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆకలి నుంచి తప్పించుకోవచ్చు.  
 
బంగాళాదుంపలు మహా శివరాత్రి ఉపవాసం సమయంలో తినడానికి ఉత్తమ ఆహార పదార్థాలలో ఒకటి, బంగాళాదుంపలను ఉడకబెట్టి, వాటిని కోసి పెరుగుతో పాటు తినండి. 
 
ఉపవాసం లేదా వ్రతం సమయంలో సగ్గుబియ్యంతో కిచిడి లేదా స్వీట్స్ తీసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

లేటెస్ట్

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments