Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా శివరాత్రి 2022: ఉపవాసం వుంటే ఇవి తినవచ్చు...

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:07 IST)
మహా శివరాత్రి మార్చి 1న జరుపుకుంటారు. ఉపవాసం వుండేవారు.. పెరుగు, బర్ఫీతో పాటు పాల ఆధారిత వంటకాలు తీసుకోవచ్చు. పాలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 
 
ఉపవాసం ఉన్నప్పుడు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఉప్పును మాత్రం ఆహారంలో తీసుకోకూడదు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆకలి నుంచి తప్పించుకోవచ్చు.  
 
బంగాళాదుంపలు మహా శివరాత్రి ఉపవాసం సమయంలో తినడానికి ఉత్తమ ఆహార పదార్థాలలో ఒకటి, బంగాళాదుంపలను ఉడకబెట్టి, వాటిని కోసి పెరుగుతో పాటు తినండి. 
 
ఉపవాసం లేదా వ్రతం సమయంలో సగ్గుబియ్యంతో కిచిడి లేదా స్వీట్స్ తీసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments