Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా శివరాత్రి 2022: ఉపవాసం వుంటే ఇవి తినవచ్చు...

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:07 IST)
మహా శివరాత్రి మార్చి 1న జరుపుకుంటారు. ఉపవాసం వుండేవారు.. పెరుగు, బర్ఫీతో పాటు పాల ఆధారిత వంటకాలు తీసుకోవచ్చు. పాలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 
 
ఉపవాసం ఉన్నప్పుడు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఉప్పును మాత్రం ఆహారంలో తీసుకోకూడదు. డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఆకలి నుంచి తప్పించుకోవచ్చు.  
 
బంగాళాదుంపలు మహా శివరాత్రి ఉపవాసం సమయంలో తినడానికి ఉత్తమ ఆహార పదార్థాలలో ఒకటి, బంగాళాదుంపలను ఉడకబెట్టి, వాటిని కోసి పెరుగుతో పాటు తినండి. 
 
ఉపవాసం లేదా వ్రతం సమయంలో సగ్గుబియ్యంతో కిచిడి లేదా స్వీట్స్ తీసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments