Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి నాగబాబూ మీరు తోలు తీసేది నా బత్తాయి: పృధ్వీ పంచ్‌లు

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (18:03 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు లెక్కకు మిక్కిలిగా వున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినవారిపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఫైర్ అయ్యారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మాటకి ముందు తాట తీస్తా... తోలు తీస్తా అంటున్నారనీ, ఏంటి ఆయన తీసేది నా బత్తాయి అంటూ సెటైర్లు వేశారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... జగన్ కోసం ప్రచారం చేసేందుకు రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు వుంటే బాగుండు అనుకుంటున్నాం. పెద్దపెద్ద గడ్డాలు పెట్టుకున్నవారు ఇప్పుడు కొత్తగా ఏదేదో చెపుతున్నారంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ పైన సెటైర్లు వేశారు. 
 
తాట తీస్తా... తోలు తీస్తా... అంటూ ఊరకే మాట్లాడుకునే బదులు మీ మేనిఫెస్టోలు గురించి చెప్పుకోండి అంటూ చెప్పారు. మీరు తెల్ల ఖర్చీప్ ఊపినా అది పసుపే అనీ, జనసేన-తెదేపా రెండూ కలిసే వున్నాయని కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడి దగ్గర్నుంచి అందరికీ తెలుసని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments