ఏంటి నాగబాబూ మీరు తోలు తీసేది నా బత్తాయి: పృధ్వీ పంచ్‌లు

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (18:03 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు లెక్కకు మిక్కిలిగా వున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినవారిపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఫైర్ అయ్యారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మాటకి ముందు తాట తీస్తా... తోలు తీస్తా అంటున్నారనీ, ఏంటి ఆయన తీసేది నా బత్తాయి అంటూ సెటైర్లు వేశారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... జగన్ కోసం ప్రచారం చేసేందుకు రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు వుంటే బాగుండు అనుకుంటున్నాం. పెద్దపెద్ద గడ్డాలు పెట్టుకున్నవారు ఇప్పుడు కొత్తగా ఏదేదో చెపుతున్నారంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ పైన సెటైర్లు వేశారు. 
 
తాట తీస్తా... తోలు తీస్తా... అంటూ ఊరకే మాట్లాడుకునే బదులు మీ మేనిఫెస్టోలు గురించి చెప్పుకోండి అంటూ చెప్పారు. మీరు తెల్ల ఖర్చీప్ ఊపినా అది పసుపే అనీ, జనసేన-తెదేపా రెండూ కలిసే వున్నాయని కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడి దగ్గర్నుంచి అందరికీ తెలుసని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments