Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల వేళ రూ.3439 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈసీ

Webdunia
శనివారం, 18 మే 2019 (11:10 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయగా, చివరి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ధన ప్రవాహం కొనసాగింది. ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన రోజు నుంచి చివరి దశ ఎన్నికల ప్రచారం జరిగిన చివరి రోజు వరకు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు 3439 కోట్ల రూపాయలను ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. గత 2014 ఎన్నికల్లో ఈ మొత్తం రూ.1200 కోట్లుగా ఉంది. 
 
ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం డబ్బులో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రూ.950 కోట్లు పట్టుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అంటే, అత్యధిక డబ్బు సీజ్ చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. రూ.552 కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచినట్లు ఈసీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments