Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే శీతాకాలం.. పిల్లలకు జలుబు చేస్తే?

శీతాకాలంలో పిల్లలకు జలుబు చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి మందుల్ని, సిరప్‌లను వాడేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. పిల్లల్లో జలుబు మాయం కావాలంటే ఈ టిప్స్ పాటించండి. జలుబుతో బాధ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (14:39 IST)
శీతాకాలంలో పిల్లలకు జలుబు చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి మందుల్ని, సిరప్‌లను వాడేస్తున్నారా? అయితే కాస్త ఆగండి.  పిల్లల్లో జలుబు మాయం కావాలంటే ఈ టిప్స్ పాటించండి. జలుబుతో బాధపడుతున్న పిల్లలకు అరస్పూన్ తేనె ఇవ్వండి. రోజులో రెండు, మూడుసార్లు పిల్లలకు తేనె ఇవ్వడం మంచిది. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 
 
అలాగే ఓ గ్లాసుడు నీటిలో చిటికెడు ఓమ, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఈ నీటిని తాగించడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాల నూనెను ఒక స్పూన్ తీసుకుని వేడిచేసి.. అందులో వెల్లుల్లి కలిపి పిల్లల ఛాతిపై, వీపుపై రాసి మెల్లగా మసాజ్ చేస్తే జలుబు తగ్గిపోతుంది. అదే నూనెతో అరచేతులు, పాదాలు కూడా మసాజ్‌ చేయాలి. దీనివల్ల పిల్లలకు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
జలుబుతో పిల్లలు బాధపడుతుంటే గోరువెచ్చని నీటిని తాగించాలి. నీళ్లు తాగేలా చూడాలి. తద్వారా గొంతు నొప్పి తగ్గడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. జ్యూస్‌, గోరువెచ్చని సూప్‌లు ఇవ్వడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్‌ పడిపోకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments