Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో స్పూన్ నెయ్యి మంచిదే..

రోజుకో స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కొవ్వులో కరిగే విటమిన్‌ల

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (14:26 IST)
రోజుకో స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కొవ్వులో కరిగే విటమిన్‌లైన ఎ, డి, ఇ, కె నెయ్యిలో అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి మెదడు, గుండె, ఎముకల పనితీరును మెరుగుపరుస్తాయి.

నెయ్యిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే, దీనిలోని ఫ్యాటీ ఆమ్లాలు ఇతర కణజాలాల్లోని కొవ్వును కూడా కరిగించడానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
పాల ఉత్పత్తుల్లో ఒకటైన నెయ్యిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నెయ్యి శక్తినిస్తుంది. అందుకే రోజుకో స్పూన్ మోతాదులో పెద్దలు నెయ్యిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ఇక పిల్లలకైతే రాత్రిపూట కాకుండా ఉదయం, మధ్యాహ్నం పూట భోజనంలో నెయ్యిని రెండు స్పూన్ల మేర వాడితే మంచి ఫలితం వుంటుంది. 
 
నెయ్యిలో ఉండే బ్యూటరిక్‌ యాసిడ్‌, కడుపులో ఆమ్లాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. జీర్ణక్రియకు అవసరమయ్యే ఆమ్లాలను స్రవించేలా శరీరాన్ని ప్రోత్సహిస్తుంది. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments